రాహుల్ భారత్ జోడో యాత్ర..తెలంగాణలో ఎప్పుడంటే..

by Disha Web Desk 4 |
రాహుల్ భారత్ జోడో యాత్ర..తెలంగాణలో ఎప్పుడంటే..
X

దిశ, వెబ్‌డెస్క్ : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్ణాటకలో తిరిగి ప్రారంభం కానుంది. గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో సాగిన ఈ యాత్ర ఈ ఉదయం కర్నూలు జిల్లాలోని మంత్రాలయం దేవాలయ సర్కిల్ నుంచి ప్రారంభం కానుండగా రాయిచూర్ జిల్లాలోని యేరగెరాలోకి సాయంత్రానికి ప్రవేశించనుంది. రాయిచూర్ బార్డర్ లోని గిల్లె సురుగు నుంచి రూరల్, అర్బన్ సెగ్మెంట్‌లలో ఈ యాత్ర సాగనుండగా 23న తెలంగాణలో యాత్ర ప్రారంభమై నవంబర్ 7 వరకు కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి :

కొత్త రాజకీయం మొదలెట్టిన Pawan Kalyan.. విశాఖ ఘటన తర్వాత..!!

Next Story